విశాఖపట్నం అఖండ భూమి…… మల్కాపురంలోని 60 ఏళ్ల క్రితం నిర్మించబడిన శ్రీ కోదండ రామలింగేశ్వర ఆలయ సముదాయం పునర్నిర్మాణం పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. శ్రీ రామారెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆలయ పునర్నిర్మాణ మహోత్సవ కార్యక్రమానికి గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో వైసిపి ఇన్చార్జి తిప్పల దేవన్ రెడ్డి స్థానిక నాయకులు సంఘం ప్రతినిధులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వహస్తాలతో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కోదండ రామలింగేశ్వర ఆలయంలో 11 దేవాలయాలతో నిర్మాణం చేపట్టేందుకు పనులు ప్రారంభించారు.
You may also like
ఖరీఫ్ సీజన్ కి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి…
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొడత లేనే లేదు…
కాచాపూర్ లో గంగమ్మ దేవి ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవం ఉత్సవాలు…
బండ రామేశ్వర్ పల్లి లో ఘనంగా గ్రామ దేవత మూర్తుల ప్రతిష్ట మహోత్సవ ఉత్సవాలు…
కామారెడ్డిలో ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ…


