భక్తుల నడుమ అంగరంగ వైభవంగా దేవాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన……..

 

విశాఖపట్నం అఖండ భూమి…… మల్కాపురంలోని 60 ఏళ్ల క్రితం నిర్మించబడిన శ్రీ కోదండ రామలింగేశ్వర ఆలయ సముదాయం పునర్నిర్మాణం పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. శ్రీ రామారెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆలయ పునర్నిర్మాణ మహోత్సవ కార్యక్రమానికి గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో వైసిపి ఇన్చార్జి తిప్పల దేవన్ రెడ్డి స్థానిక నాయకులు సంఘం ప్రతినిధులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వహస్తాలతో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కోదండ రామలింగేశ్వర ఆలయంలో 11 దేవాలయాలతో నిర్మాణం చేపట్టేందుకు పనులు ప్రారంభించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!