మార్కండేయ జయంతి ఉత్సవాలకు హాజరు కావాలి…

మార్కండేయ జయంతి ఉత్సవాలకు హాజరు కావాలి…

 

– మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్ కు ఆహ్వాన పత్రిక అందజేసిన కమిటీ అధ్యక్షుడు మేక

– నాగరాజ్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 20 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని 21 బుధవారం మార్కండేయ జయంతి ఉత్సవాలకు హాజరుకావాలని మార్కండేయ పద్మశాలి సంఘం అధ్యక్షులు మేక నాగరాజు, ఉపాధ్యక్షులు ఐరేని రాజేందర్ మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో బొమ్మెర గంగాధర్, అంద గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!