విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి….
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 28.
(అఖండభూమి న్యూస్):
విమాన ప్రమాదంలో బుధవారం నాడు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) కన్ను మూశారు. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు మరో ముగ్గురు మరణించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బారామతి సభ కోసం వెళ్తున్న ఆయన ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న సమయంలో కూలిపోయిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన పవార్ సహా పలువురిని హాస్పిటల్ కు తరలించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది….


