మైక్రోసాఫ్ట్కు భారీ షాక్.. గంటల్లోనే రూ.36 లక్షల కోట్ల నష్టం..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 30 (అఖండ భూమి న్యూస్);
_టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ స్టాక్ మార్కెట్లో తీవ్ర నష్టాన్ని చవిచూసింది. కంపెనీ వాల్యుయేషన్ ఒక్కరోజులోనే 12 శాతం పడిపోవడంతో 400 బిలియన్ డాలర్లకుపైగా నష్టం వాటిల్లింది. ఇది భారతీయ కరెన్సీలో రూ.36 లక్షల కోట్లకుపైగా ఉండగా, స్టాక్ మార్కెట్ చరిత్రలోనే రెండో అతిపెద్ద ఒక్కరోజు నష్టంగా నమోదైంది. గతేడాది జనవరిలో ఎన్విడియా 593 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసిన విషయం తెలిసిందే._
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


