*ప్రతి రంగానికి సాధికారత కల్పించడానికి ఇది స్పష్టమైన బ్లూప్రింట్;
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 2 (అఖండ భూమి న్యూస్);
కేంద్ర ఆర్థిక మంత్రి *నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026–27పై కేంద్ర హోం మంత్రి *అమిత్ షా స్పందించారు. ఈ బడ్జెట్ ద్వారా స్వావలంబన, అభివృద్ధి చెందిన భారత్ కేవలం నినాదం కాదని, ప్రభుత్వ సంకల్పమని ప్రధాని మోదీ నిరూపించారన్నారు. ప్రతి రంగం, ప్రతి వర్గం, ప్రతి పౌరుడికి సాధికారత కల్పించే స్పష్టమైన బ్లూప్రింట్ ఇందులో ఉందని చెప్పారు. ప్రతి అడుగులో ప్రజలకు ప్రోత్సాహం అందించే దార్శనిక పునాదిని ఈ బడ్జెట్ వేస్తోందని పేర్కొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


