విశాఖ: విశాఖ నగరంలో మరోసారి మత్తు ఇంజక్షన్ల కలకలం రేపాయి. మత్తు ఇంజక్షన్లు భారీగా పట్టుబడ్డాయి. వారం రోజులు గడవక ముందే అదే ప్రాంతంలో 2,100 మత్తు ఇంజక్షన్లు పట్టుబడ్డాయి..
పెందుర్తి పరిధిలో మరో 100 ఇంజక్షన్లను సెబ్ అధికారులు పట్టుకున్నారు. ఐదు రోజుల క్రితం అల్లీపురంలో 2,500 మత్తు ఇంజక్షన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మత్తు ఇంజక్షన్లకు అల్లిపురం కేంద్రంగా మారుతోంది. యువతను టార్గెట్ చేస్తూ లక్షల్లో వ్యాపారం నిర్వహిస్తున్నారు..
You may also like
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు డెస్కులు..పంపిణీ…
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హామీమ్మ్…
ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు…
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డిపై మూడు క్రిమినల్ కేసులు కొట్టివేత…
మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నూతన గృహప్రవేశానికి హాజరైన కౌన్సిలర్స్ గిరిగంటి దంపతులు…



