తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో మొదలైన 3 వ సెమిస్టర్ పరీక్షలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 03 (అఖండ భూమి న్యూస్);
బి టి ఎస్ తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో నేడు 3 వ సెమిస్టర్ పరీక్షలు మొదలయ్యాయి. పరీక్ష జరుగుతున్న గదులను ప్రిన్సిపల్ డా. సుధాకర్ గౌడ్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో సంవత్సరం విద్యార్థులకు 3 వ సెమిస్టర్ పరీక్షలు నేటి నుండి 13 వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గం. ల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతున్నాయని అన్నారు. మొత్తం 163 మంది విద్యార్థులకు గాను 161 మంది పరీక్షలకు హాజరయ్యారని, ఇద్దరు గైర్హాజరయ్యారని తెలిపారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


