వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…

వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 8 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంకు చెందిన కంది సారిక వినోద్ మేనకోడలు ఆకృతి వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల గౌడ్ బిజెపి జిల్లా నాయకుడు పున్న లక్ష్మణ్ , కాంగ్రెస్ సీనియర్ నాయకులు అండెం శంకర్ రెడ్డిలు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సారెడ్డి.

శంకర్ రెడ్డి. శ్రీకాంత్. కుమ్మరి రాజు. రామ్మోహన్ రెడ్డి. పిన్నెం రామచంద్రం. మూదం రవి. చెన్ను గారి నర్సింలు. కంది రాజయ్య. మనోజ్. చింతల వెంకన్న. నల్ల శ్రీనివాస్. చందం రవి కానుగంటి శారద నాగరాజ్

కానుగంటి శంకర్

శ్రీనివాస్ రెడ్డి ,

అబ్బయ్య తోపాటు పలువురు నాయకులు కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!