దేసేయిబీడీ కంపెనీ యజమాని నితిన్ బాయ్ మృతికి సంతాపం

కామారెడ్డి, జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 10 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ కర్ణాటక పలు రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా దేశ ఈ బీడీ కంపెనీ తోపాటు వివిధ అనుబంధ కంపెనీలను స్థాపించి లక్షలాదిమందికి కార్మికులకు సిబ్బందికి ఉపాధి కల్పిస్తూ వారి కుటుంబాల ను ఆదుకుంటున్న దేశి బీడీ కంపెనీ యజమాని నితిన్ బాయ్ పూణే లో మృతి చెందడంతో కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు దోమకొండ మండల కేంద్రంలో గల దేశ బీడీ కంపెనీ సెంటర్లో మంగళవారం సెంటర్ పరిధిలోని కమిషన్ దారులు ప్యాకింగ్ స్టాప్, చాటన్ కార్మికులు నితిన్ బాయ్ మృతికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించి వారి కుటుంబాలను ఆదుకుంటూ వారి పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసిన నితిన్ సెట్ సేవలను కొనియాడారు. ఈ సంతాప కార్యక్రమంలో సెంటర్ మేనేజర్ భావిక్ బాయ్ తో పాటు ఆఫీస్ సిబ్బంది కమిషన్ దారులు ప్యాకర్లు చాలా స్టాప్ కార్మికులు పాల్గొన్నారు.
You may also like
డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలుతున్న ఎన్నికల సామగ్రిని దగ్గరుండి పరిశీలించిన జిల్లా కలెక్టర్…
1.25 కోట్ల మంది హిందువులు పోరాడాలని నిర్ణయించుకుంటే…!: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..!
రైతు భరోసా, పోలింగ్ కు ముందే నిధుల జమ – ఒక్కొక్కరి ఖాతాలో రూ 6 వేలు..!?.
పబ్జి ఆడుతుండగా 300 దాటిన బిపి మెదడు నరాలు చిట్లి మృతి..!
ప్రభుత్వ న్యాయవాదులకు గుడ్ న్యూస్..!


