ఏపీలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల…

ఏపీలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 11 (అఖండ భూమి న్యూస్);

అమరావతి: రాష్ట్రంలోని విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ తీపి కబురు అందించారు.

రూ.1200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు బకాయిలు విడుదల చేస్తూ ఆర్ధిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Akhand Bhoomi News

error: Content is protected !!