కామారెడ్డి లో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 11 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తన ఓటు హక్కును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ బుధవారం వినియోగించుకున్నారు. కామారెడ్డి పట్టణంలోని 151 పోలింగ్ బూతులు ఓటు హక్కును వినియోగించుకొని ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవడం గొప్ప విషయం అన్నారు. నచ్చిన నాయకత్వాన్ని ఎన్నుకొని ప్రజాస్వామ్య పరిరక్షణకు, అభివృద్ధికి ఓటు ఎంతో అవసరమని అన్నారు. ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకున్న వారికి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ప్రజలు పాల్గొన్నారు.
You may also like
2025 – 26 విండో నివేదిక మహాజనసభ…
బెల్లంపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవయవ,నేత్ర,శరీర దానం పై అవగాహనా ర్యాలీ
జిల్లా కాంగ్రెస్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
దోమకొండ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం త్వరలో ఏర్పాటు..!
కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ…


