కామారెడ్డి లో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 11 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తన ఓటు హక్కును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ బుధవారం వినియోగించుకున్నారు. కామారెడ్డి పట్టణంలోని 151 పోలింగ్ బూతులు ఓటు హక్కును వినియోగించుకొని ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవడం గొప్ప విషయం అన్నారు. నచ్చిన నాయకత్వాన్ని ఎన్నుకొని ప్రజాస్వామ్య పరిరక్షణకు, అభివృద్ధికి ఓటు ఎంతో అవసరమని అన్నారు. ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకున్న వారికి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ప్రజలు పాల్గొన్నారు.
You may also like
దేమే కలాన్ లో రూ.20 కోట్లతో దేమే కలాన్ పిడబ్ల్యూఓ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనుమతులు లేని విద్యా సంస్థలను వెంటనే మూసివేయాలి…
లడఖ్లోని కైగర్ రి పర్వతాన్ని అధిరోహించిన విద్యార్థినిని సన్మానించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ …
ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ…
ముత్యంపేటలో మద్యపాన నిషేధం…


