కామారెడ్డి లో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 11 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తన ఓటు హక్కును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ బుధవారం వినియోగించుకున్నారు. కామారెడ్డి పట్టణంలోని 151 పోలింగ్ బూతులు ఓటు హక్కును వినియోగించుకొని ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవడం గొప్ప విషయం అన్నారు. నచ్చిన నాయకత్వాన్ని ఎన్నుకొని ప్రజాస్వామ్య పరిరక్షణకు, అభివృద్ధికి ఓటు ఎంతో అవసరమని అన్నారు. ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకున్న వారికి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ప్రజలు పాల్గొన్నారు.
You may also like
సీఎం కప్ కామారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ ఫైనల్ విన్నర్ మాన్యశ్రీ*
*కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి.*
మోడల్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర …
మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన శివరాం మందిర్ ఆలయం…
ఏపీలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల…


