పలు వివాహ కార్యక్రమంలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 21.(అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన కదిరే పద్మ- రాoరెడ్డి ల కుమారుడు వంశీధర్ రెడ్డి- నందినిల వివాహం కెవిఎస్ గార్డెన్ కామారెడ్డిలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మరియు బిక్నూర్ మండలం తిప్పాపూర్ గ్రామ రెడ్డి ఫంక్షన్ హాల్ లో మందుగుల కల్పన- శ్రీనివాస్ రెడ్డిల కుమార్తె జ్యోత్స్న- చంద్రకాంత్ రెడ్డి ల వివాహానికి హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షులు అనంతరెడ్డి, ఆడo శంకర్ రెడ్డి, నర్సారెడ్డి, సిద్ధారెడ్డి, మాజీ ఎంపీటీసీ నల్లపు శ్రీనివాస్, అబ్రబోయిన రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు…
31న కామారెడ్డి కర్షల్ బిఈడి కళాశాలలో రౌండ్ టేబుల్ సమావేశం…
ముత్యాలమ్మ బోనాల పండుగకు హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యుడు తిరుమల్ గౌడ్…
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వేగవంతం చేయాలి…
ఆధార్ ఉచిత అప్ డేట్ గడువు పొడిగింపు…


