*వివాహ విందుకు హాజరై ఆశీర్వదించిన మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 22 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన కంది బాలమణి ,విజయలక్ష్మి భూపాల్ రెడ్డిల కుమారుడు సాయిరెడ్డి ,-గౌతమిల వివాహ విందుకు రెడ్డి ఫంక్షన్ హాల్ లో హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాచారెడ్డి మాజీ కో-ఆపరేటర్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆబ్రబోయిన స్వామి, డైరెక్టర్ గోపాల్ రెడ్డి, కే శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
You may also like
తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఐదురోజులపాటు భారీ వర్షాలు…
కామారెడ్డి క్రిటికల్ కేర్ విభాగం లో వన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోటిపల్లి
ఏపీ రాష్ట్రంలో మళ్లీ కరోనా కలకలం.. ఇద్దరు మృతి..!
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్…
ఈవీఎం గోదాంను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్…


