*వివాహ విందుకు హాజరై ఆశీర్వదించిన మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 22 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన కంది బాలమణి ,విజయలక్ష్మి భూపాల్ రెడ్డిల కుమారుడు సాయిరెడ్డి ,-గౌతమిల వివాహ విందుకు రెడ్డి ఫంక్షన్ హాల్ లో హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాచారెడ్డి మాజీ కో-ఆపరేటర్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆబ్రబోయిన స్వామి, డైరెక్టర్ గోపాల్ రెడ్డి, కే శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
You may also like
కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు…
31న కామారెడ్డి కర్షల్ బిఈడి కళాశాలలో రౌండ్ టేబుల్ సమావేశం…
ముత్యాలమ్మ బోనాల పండుగకు హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యుడు తిరుమల్ గౌడ్…
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వేగవంతం చేయాలి…
ఆధార్ ఉచిత అప్ డేట్ గడువు పొడిగింపు…


