మృతుని కుటుంబాన్ని పరామర్శించిన : కాసాల జనార్దన్ రెడ్డి…!

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన : కాసాల జనార్దన్ రెడ్డి…!

 

ప్రతినిధి కురుపాటి గణేష్ (అఖండ భూమి)ఫిబ్రవరి 24

చండూరు మండలం… నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూరు మండలం చొప్పరి వారి గూడెం గ్రామానికి చెందిన ఏనుగు అమరేందర్ రెడ్డి మాతృమూర్తి ఏనుగు పుష్పమ్మ అకాల మరణానికి చింతిస్తూ,వారి మృతదేహానికి పూలమాల వేసి, వారి కుటుంబాన్ని పరామర్శించి,నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు,మాజీ ఉప సర్పంచ్ కాసాల జనార్దన్ రెడ్డి.. ఈ కార్యక్రమంలో వారితోపాటు చొప్పరివారి గూడెం గ్రామ సర్పంచ్ జాల వెంకన్న,చొప్పరివారి గూడెం గ్రామ మాజీ సర్పంచ్ చొప్పరి వెంకన్న,కాంగ్రెస్ పార్టీ చొప్పరివారి గూడెం గ్రామ శాఖ అధ్యక్షులు చొప్పరి రాజు,ఇందిరమ్మ గృహ కమిటీ సభ్యులు వందనపు నరేందర్,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Akhand Bhoomi News

error: Content is protected !!