విజయ్ దేవరకొండ, రష్మిక మందన వివాహ విందుకి ఆహ్వానించిన హీరో ఆనంద్ దేవరకొండ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 24 (అఖండ భూమి న్యూస్);
మార్చ్ నాలుగో తేదీన జరిగే ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన వివాహ విందుకి హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ కి మంగళవారం ఆహ్వానించారు. షబ్బీర్ అలీ స్వగృహం కు వచ్చిన హీరో ఆనంద్ దేవరకొండను ఇంట్లోకి ఆహ్వానించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తేనీటి విందులో పాల్గొని వివాహ విందుకు షబ్బీర్ అలీ తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.


