విజయ్ దేవరకొండ, రష్మిక మందన వివాహ విందుకి ఆహ్వానించిన హీరో ఆనంద్ దేవరకొండ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 24 (అఖండ భూమి న్యూస్);
మార్చ్ నాలుగో తేదీన జరిగే ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన వివాహ విందుకి హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ కి మంగళవారం ఆహ్వానించారు. షబ్బీర్ అలీ స్వగృహం కు వచ్చిన హీరో ఆనంద్ దేవరకొండను ఇంట్లోకి ఆహ్వానించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తేనీటి విందులో పాల్గొని వివాహ విందుకు షబ్బీర్ అలీ తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.
You may also like
కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుండి సంస్థగతంగా పటిష్టం చేయాలి…
మహిళ వారోత్సవాలలో భాగస్వాములు కావాలి…
*ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో రూ.3.50 కోట్ల గాంధారి స్టేడియం మంజూరు…
మున్సిపల్ లో పనిచేసే వయసు పైబడిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగం కల్పించాలి…
ఢిల్లీ : జూన్ 1 నుంచి జులై 12 వరకు సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు…


