సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన ఐ టీ వింగ్ నాయకులు
యర్రగొండపాలెం అఖండ భూమి వెబ్ న్యూస్
వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ శంకుస్థాపనకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని ఐ టి వింగ్ నాయకులు కందుల. మల్లికార్జున రెడ్డి, పడిదాపు వెంకట్రావులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మార్కాపురం జిల్లా చేశారు. అలాగే పశ్చిమ ప్రాంత జీవనాడి వెలుగొండ ప్రాజెక్ట్ త్వరగా పూర్తిచేసి ప్రజలకు, రైతన్ననికి మేలు చేయాలని వారు కోరారు.
You may also like
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్
కలెక్టర్ ఆదేశాలతో స్పందించిన అధికారులు – ప్రజాప్రతినిధుల చొరవతో రామళ్లకోట వంక శుభ్రత
విద్యార్థుల భవిష్యత్తుకు వెలుగు దీపం”
శివోహం టెంపుల్ ట్రస్ట్ అన్నదాన ప్రసాద,వితరణ,కార్యక్రమం
తాటిమనుపాలెం పాఠశాల అభివృద్ధికి వసంతం ట్రస్ట్ చేయూత



