అంబారిపేట ఎల్లమ్మను దర్శించుకున్న మాజీ జడ్పిటిసి తిరుమల్ గౌడ్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 25 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబారీపేటలోని రేణుక ఎల్లమ్మ ఉత్సవాల్లో బుధవారం మాజీ జడ్పిటిసి తిరుమల్ గౌడ్ పాల్గొన్నారు. ఆయన అమ్మవారిని దర్శించుకొని, మొక్కుకున్నారు. ఎల్లమ్మ తల్లి దీవెనలు అందరికీ ఉండాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఈశ్వర్ గౌడ్, సీతారాం మధు తదితరులు పాల్గొన్నారు.


