2025 – 26 విండో నివేదిక మహాజనసభ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మార్చి 28 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 2025 ,26 అర్థ వార్షిక నివేదిక మహాజనసభ శనివారం రైతులతో సమావేశం నిర్వహించారు. స్వల్ప కాలిక అప్పులు, వసూలు, దీర్ఘకాలిక అప్పులు వసూలు, ఎరువులు, విత్తనాల పంపిణీ, వరి ధాన్యం కొనుగోలు కమిషన్ పై ఆడిట్, ఇన్సూరెన్స్ లపై చర్చించారు. వ్యాయాయాలు, ఖర్చులపై రైతులు అధికారులు పై మహాజనసభ లో లేవదేశారు. ఈ కార్యక్రమంలో దోమకొండ సర్పంచ్ ఐరన్ నరసయ్య, బొమ్మెర శ్రీనివాస్, మాజీ సింగల్ విండో చైర్మన్ పన్యల
నాగరాజు రెడ్డి, తీగల తిరుమల గౌడ్, అబ్రబోయిన స్వామి, నల్లపు శ్రీనివాస్ , సీతారాం మధు, నాగారపు ఎల్లయ్య,పి ఐ సి క్లస్టర్ అధికారి జీ .రమేష్, మానిటరింగ్ అధికారి నాగేష్, కార్యనిర్వాహణాధికా పీ . బాల్ రెడ్డి, క్. నవీన్ కుమార్, ప్రమోద్ రెడ్డి, మహాలింగం, గులాం హుస్సేన్, రైతులు పాల్గొన్నారు.
You may also like
బెల్లంపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవయవ,నేత్ర,శరీర దానం పై అవగాహనా ర్యాలీ
జిల్లా కాంగ్రెస్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
దోమకొండ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం త్వరలో ఏర్పాటు..!
కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ…
గ్యాంగ్ ఫైల్స్’ నేరాలపై జిల్లా ఎస్పీ కీలక సమీక్ష


