ముత్యాలమ్మ బోనాల పండుగకు హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యుడు తిరుమల్ గౌడ్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 24 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని ముత్యాలమ్మ ఆలయం వద్ద జరిగిన బోనాల పండుగ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు తీగల తిరుమల్ గౌడ్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వద్ద చేపట్టిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతోపాటు సీనియర్ జర్నలిస్ట్ పిన్నం రామచంద్రం. కొండ్ల గోపాల్. అనుమాల శ్రీనివాస్. కొండ్ల శ్రీనివాస్ తో పాటు భక్తులు పాల్గొన్నారు.
You may also like
తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఐదురోజులపాటు భారీ వర్షాలు…
కామారెడ్డి క్రిటికల్ కేర్ విభాగం లో వన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోటిపల్లి
ఏపీ రాష్ట్రంలో మళ్లీ కరోనా కలకలం.. ఇద్దరు మృతి..!
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్…
ఈవీఎం గోదాంను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్…


