ఇంధనం పొదుపు..సైకిల్పై సీఎం సతీమణి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 30 (అఖండ భూమి న్యూస్);
ఇంధనం పొదుపుగా వాడాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును మహారాష్ట్ర సీఎం సతీమణి అమృతా ఫడణవీస్ ఆచరణలో పెట్టారు.పెట్రోల్,డీజిల్ ఆదా చేయడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం సైకిల్ తొక్కడం ప్రారంభించారు.5-7 కిలోమీటర్ల పరిధిలోని పనులన్నింటికీ సైకిల్పైనే వెళ్తున్నట్లు ఆమె ట్వీట్ చేశారు.
You may also like
ముదిరాజ్ పెద్దమ్మ పరివార్ పాండి నూతన కమిటీ ఎన్నిక…
గోదావరి జలాలు కామారెడ్డికి రావాలని జలసాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం…
అగ్నివీర్ జనరల్ డ్యూటీ ఉద్యోగాల్లో సత్తా చాటిన గిరిజన డిగ్రీ కళాశాల విద్యార్థులు – తొమ్మిది మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక
మే నెల జీతాల్లో 1.5 శాతం కోత అన్యాయం
విటమిన్ కే అధికంగా ఉండే ఆహారాలను తగ్గించండి…


