ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన సర్పంచ్ సీతారాం నాయక్ , ఉప సర్పంచ్ మలోతు రవీందర్ నాయక్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే జూన్ 2 (అఖండ భూమి న్యూస్);
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గత 20 సంవత్సరాలుగా గుడిసెలో ఉన్నటువంటి గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఎలాంటి సాయం చేయలేదని, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఐదు లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇండ్లకు సహాయం చేయడం జరిగింది దీనివల్ల మాకు చాలా సంతోషం గ ఉన్నది అని అన్నారు.మమ్మద్ ఖాసిం, షరీఫ్ , మోహిన్ , షాదుపూర్ తండా, గృహప్రవేశాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి సీతారాం ,ఉప సర్పంచ్ మలోత్ రవీందర్,
పంచాయతీ సెక్రెటరీ భరద్వాజ్ ,ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు మంజుల, రవీందర్ ,వార్డు సభ్యులు పాల్గొన్నారు.
You may also like
సౌత్ క్యాంపస్ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా ఎదగాలి…
*రాహుల్ గాంధీ అరెస్టు చేయడం సరికాదు…
చేనేత సహకార సంఘ అధ్యక్షుడికి సన్మానం …
సిపిఎస్ రద్దు కోరుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించిన టి ఎస్ సి పి ఎస్ ఈ యు రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థిత ప్రజ్ఞ…
రాహుల్ అరెస్టుకు నిరసనగా కుత్బుల్లాపూర్ లో నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ…


