కామారెడ్డి జిల్లా వాసుకి తెలంగాణ రత్న అవార్డు..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 2 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పరిద్ పేట్ గ్రామానికి చెందిన ఉద్యమ నాయకుడు జాతీయస్థాయి తెలంగాణ రత్న అవార్డు 2026. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పారామట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఈ అవార్డు ప్రకటించినట్లు ఇండియా చీఫ్ దాసరి స్వప్న మహేష్ తెలిపారు. ఉద్యమ సమయంలో పాటలు, ఆటలతో చైతన్యపరిచారు. ఉద్యమ గాయకుడు కి అరుదైన అవార్డు లభించడంతో ఆ గ్రామస్తులు, జిల్లావాసులు అభినందనలు తెలుపుతున్నారు.


