నకిలీ లేబర్ కార్డులు లేకుండా చర్యలు చేపట్టాలి …
మధ్యవర్తులపై చట్టపరంగా శిక్షించాలని
నిజమైన కార్మికుల డిమాండ్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 6 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి తెలంగాణ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం
ఆధ్వర్యంలో నూతనంగా కామారెడ్డి జిల్లా కేంద్రనికి విచ్చేసి బాధ్యతలు చేపట్టిన సహాయ కార్మిక అధికారి ఏ ఎల్ వో రాజు ని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అందులో భాగంగా భవన నిర్మాణ రంగాల కార్మికులు కష్టసుఖాలను వారికి వివరించారు. సహాయ కార్మిక అధికారి ఏ ఎల్ వో రాజు మాట్లాడుతూ కార్మికుల సమస్య ల కోసం నిరంతరం పాటు పడుతమన్నారు. సమస్యలను పరిష్కరిచడం లో నిరంతరం పాటు పడుతనన్నారు అని గుర్తు చేశారు.. కామారెడ్డి తరహా లో బాన్స్ వాడ అసిస్టెంట్ లేబర్ కార్యాలయంలో అమలు చేయాలని వారిని కోరడం జరిగిందాన్నారు. నకిలీ లేబర్ కార్డులు కాకుండా సాధ్యమైనంత వరకు చూస్తామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా ,జిల్లా ఇన్చార్జి మహామేస్త్రి మర్లు సాయిబాబు, జిల్లా కన్వీనర్ పత్తి బ్రహ్మ రెడ్డి ,అల్లూరి సాయిలు, తదితరులు పాల్గొన్నారు.
You may also like
సౌత్ క్యాంపస్ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా ఎదగాలి…
*రాహుల్ గాంధీ అరెస్టు చేయడం సరికాదు…
చేనేత సహకార సంఘ అధ్యక్షుడికి సన్మానం …
సిపిఎస్ రద్దు కోరుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించిన టి ఎస్ సి పి ఎస్ ఈ యు రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థిత ప్రజ్ఞ…
రాహుల్ అరెస్టుకు నిరసనగా కుత్బుల్లాపూర్ లో నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ…


