-నెహ్రూ రికార్డులను బద్దలు కొట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 10 (అఖండ భూమి న్యూస్);
-> ప్రధానిగా మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
–> మోదీ నాయకత్వంపై దేశ ప్రజలకు ఉన్న అచంచలమైన నమ్మకానికి ఈ మైలురాయి నిదర్శనమని కొనియాడిన ద్రౌపది ముర్ము
–> మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రశంస.
–> పీఎం-జన్మన్, ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకాలపై ప్రత్యేక ప్రశంస.
–> ఆదివాసీల కోసం చేపట్టిన ఈ పథకాలు తన హృదయానికి చాలా దగ్గరైనవని పేర్కొన్న రాష్ట్రపతి.


