*దోమకొండలో పెన్షన్లు పంపిణీ పరిశీలించిన మాజీ జడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జులై 27(అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని దుబ్బ బంగ్లాలో సోమవారం రోజున పెన్షన్ పంపిణీ ప్రక్రియను మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్ పరిశీలించారు. దుబ్బ బంగ్లాలో ఆరుగురు సిబ్బందితో, పలుగడ్డ సుభాష్ దగ్గర ముగ్గురు సిబ్బందితో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించారు. దోమకొండల 3258 పింఛన్లు వివిధ గ్రామాలలో 7245 మండల మొత్తం కలిపి పింఛన్ పంపిణీ చేస్తున్నమని తెలిపారు ఈ సందర్భంగా పోస్ట్ మాస్టర్ సురేష్ కు 9 మంది సిబ్బంది తో మహిళలకు,వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెన్షన్ పంపిణీ చేసినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సీతారాం మధు,కాంగ్రెస్ యువజన అధ్యక్షులు పిన్నం నాగేంద్ర వర్మ తదితరులు పాల్గొన్నారు.
You may also like
మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నూతన శక్తులతో ఎమ్మార్పీఎస్ ను బలోపేతం చేద్దాం…
ప్రాంగణ నియామకాల్లో 23 మంది సోషల్ వర్క్ విద్యార్థుల ఎంపిక …
ప్రజావాణిలో ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి…
ఆర్ఎంపి, పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం…
బిజెపి కార్మిక విభాగం జిల్లా కన్వీనర్ గా నాయిని మైపాల్ యాదవ్…


