ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం…
మోదీకి స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారం..
ది ఆర్డర్ ఆఫ్ దివైట్ డబుల్ క్రాస్ అవార్డు ప్రదానం..
అవార్డును ప్రదానంచేసిన స్లోవేకియా అధ్యక్షుడు పీటర్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 17 (అఖండ భూమి న్యూస్);
ఇప్పటివరకు 33 పురస్కారాలు దక్కించుకున్న
భారత్-స్లోవేకియా స్నేహబంధానికి ఈ పురస్కారం అంకితం.
ఈ అవార్డు భారతీయులకు దక్కిన గౌరవం-ప్రధాని మోదీ.


