గుంటూరు పట్టణం లో నగరంపాలెం పోలీసు స్టేషన్ ఎస్ఐ రవితేజ తనను మోసం చేశాడంటూ షకీనా అనే యువతి గతంలో స్పందనలో ఫిర్యాదు చేశారు.శనివారం తాడేపల్లి ఐద్వా కార్యకర్తలను షకీనా కలిసి అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రేమ పేరుతో మోసం చేసి..ఇప్పుడు ఎవరికైనా తమ ప్రేమ గురించి చెబితే చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. కులంపేరు చెప్పి పెళ్లికి నిరాకరిస్తున్నాడని అన్నారు. అతనితోతనకు పెళ్లి చేయాలని ఆమె కోరుతున్నారు
You may also like
జిల్లా కాంగ్రెస్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
దోమకొండ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం త్వరలో ఏర్పాటు..!
కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ…
గ్యాంగ్ ఫైల్స్’ నేరాలపై జిల్లా ఎస్పీ కీలక సమీక్ష
బంజారా సమస్యల శాశ్వత పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం…

