షబ్బీర్ అలీని కలిసిన బీబీపేట సర్పంచ్ సద్విక సాయినాథ్…

షబ్బీర్ అలీని కలిసిన బీబీపేట సర్పంచ్ సద్విక సాయినాథ్…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 19 (అఖండ భూమి న్యూస్);

హైదరాబాదులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీని ఆదివారం మర్యాదపూర్వకంగా బీబీపేట్ సర్పంచ్ సాధ్విక సాయినాథ్ కలిశారు.

బీబీపేట్ మండలానికి రూ. 17.50 లక్షలతో నూతనంగా వెటర్నరీ ఆసుపత్రి ని మంజూరు చేయించినందుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిపి వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!