గురుకుల విద్యార్థిని కి ప్రతిభ అవార్డు

 

 

అఖండ భూమి 21(వేపాడ) శృంగవరపుకోట నియోజక వర్గం స్థాయి లో నగదు పురస్కారం కు ఎంపిక అయిన గురుకులం విద్యార్థిని వేపాడ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఈ సంవత్సరం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం లో MPC గ్రూప్ లో R అనుష 968/1000 మార్క్స్ సాధించింది. శృంగవరపు కోట నియోజక వర్గంలో ప్రథమ సాధించారు అని ప్రిన్సిపల్ U. ఉషారాణి తెలిపారు. R అనూష ఎక్కువ మార్కులు సాధించినo దుకు కళాశాల ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది అభినందించారు. మా పాప ఉన్నత స్థాయి వెళ్లడానికి కళాశాల ప్రిన్సిపల్ మరియు సిబ్బంది కారణం అని అనూష తండ్రి రామారావు గారు హర్షం వ్యక్తం చేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!