అఖండ భూమి 21(వేపాడ) శృంగవరపుకోట నియోజక వర్గం స్థాయి లో నగదు పురస్కారం కు ఎంపిక అయిన గురుకులం విద్యార్థిని వేపాడ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఈ సంవత్సరం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం లో MPC గ్రూప్ లో R అనుష 968/1000 మార్క్స్ సాధించింది. శృంగవరపు కోట నియోజక వర్గంలో ప్రథమ సాధించారు అని ప్రిన్సిపల్ U. ఉషారాణి తెలిపారు. R అనూష ఎక్కువ మార్కులు సాధించినo దుకు కళాశాల ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది అభినందించారు. మా పాప ఉన్నత స్థాయి వెళ్లడానికి కళాశాల ప్రిన్సిపల్ మరియు సిబ్బంది కారణం అని అనూష తండ్రి రామారావు గారు హర్షం వ్యక్తం చేశారు.


