అఖండ భూమి 21(వేపాడ) శృంగవరపుకోట నియోజక వర్గం స్థాయి లో నగదు పురస్కారం కు ఎంపిక అయిన గురుకులం విద్యార్థిని వేపాడ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఈ సంవత్సరం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం లో MPC గ్రూప్ లో R అనుష 968/1000 మార్క్స్ సాధించింది. శృంగవరపు కోట నియోజక వర్గంలో ప్రథమ సాధించారు అని ప్రిన్సిపల్ U. ఉషారాణి తెలిపారు. R అనూష ఎక్కువ మార్కులు సాధించినo దుకు కళాశాల ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది అభినందించారు. మా పాప ఉన్నత స్థాయి వెళ్లడానికి కళాశాల ప్రిన్సిపల్ మరియు సిబ్బంది కారణం అని అనూష తండ్రి రామారావు గారు హర్షం వ్యక్తం చేశారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


