ఆంధ్ర ప్రదేశ్ లోని మోడల్ స్కూళ్లలో 2023 – 24 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది జూన్ 7 వరకు విద్యార్థుల నుంచి సంబంధిత కోర్సు లకు గాను దరఖాస్తులు స్వీకరించనున్నారు రాష్ట్రంలో మొత్తం 164 మోడల్ స్కూల్లో ఆన్లైన్ ద్వారా ఎంపీసీ బైపిసి ఎంఈసి సిఈసి లకు దరఖాస్తులు చేసుకోవచ్చు ఈ స్కూళ్ల లో సీటు పొందిన వారికి ఇంగ్లీష్ మీడియం లో ఉచిత విద్యను అందిస్తారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్


