నేడు ‘జగనన్న విద్యా దీవెన’ నిధులు జమ..

 

అఖండ భూమి వెబ్ న్యూస్ :

Kovvur: నేడు ‘జగనన్న విద్యా దీవెన’ నిధులు జమ..

ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తోంది.

జనవరి-మార్చి 2023 త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరుస్తూ రూ.703 కోట్లను సీఎం జగన్‌ బటన్‌ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అనంతరం, కొవ్వూరులో జరగనున్న బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగిస్తారు.

Akhand Bhoomi News

error: Content is protected !!