
అఖండ భూమి (వేపాడ )మే23:-వేపాడ మండలం లో బొద్దాం గ్రామం లో ఈ సంస్థ ఉంది. ఇది సుమారు గా 13 సంవత్సరాలుగా ఈ సంస్థ పని చేస్తుంది ఈ సంస్థ తరపు నుంచి అనేక ఆరోగ్యకరమైన అనగా ప్రతి పంటను సేంద్రీయ పద్ధతుల్లో పండించే విధంగా ప్రతి రైతుకు వివరిస్తుంది. ఈ సంస్థలో కషాయాలు తయారు చేయడం, నవధాన్యాలు పంచడం కిచెన్ గార్డియన్లు వేయించడం అనేక రకమైన పనులు చేస్తుంది. ప్రతి రైతుకు పెట్టుబడి లేకుండా ఏ పంటను ఏ పద్ధతిలో పండించాలో ఈ సంస్థ అనేది 13 సంవత్సరాలుగా రైతుకు అలవాటు చేస్తుంది. ఈ కార్యక్రమంలోని భాగంగా కరకవలస, దబ్బరాజుపేట, చామలాపల్లి, గుడివాడలో నవధాన్యాలు కిట్టులు పంచడం జరిగింది. ఈ నవధాన్యాలనేవి భూమి సారవంతం చేయడానికి, కలుపు నివారించడానికి బాగా తోడ్పడుతుందని ఆ సంస్థ యొక్క రీజనల్ కోఆర్డినేటర్ పి వెంకట్రావు గారు అన్నారు. ఈ కార్యక్రమంలో . పెంటయ్య, వెంకటరావు, లు పాల్గొన్నారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


