పంట సాగు హక్కు పత్రము(ccrc) పై రైతులకు అవగాహన సదస్సు…..
వ్యవసాయ అధికారిని ఏ ఈ ఓ.
కోటనందూరు( అఖండ భూమి వెబ్ న్యూస్ :
కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో సచివాలయం వద్ద పంట సాగు పత్రము పై రైతులకు అవగాహన సదస్సు వ్యవసాయ అధికారి నీ చెయ్యవు శివకుమార్ ఆధ్వర్యంలో జరిగినది. గురువారం శివకుమారి మాట్లాడుతూ రైతులకు, కౌలు రైతులకు మధ్య ఉన్న వ్యత్యాసం రైతులకు వివరించారు. కౌలు కార్డులు పొందిన రైతులకు రైతు భరోసా మరియు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు పొందవచ్చు అన్నారు . కౌలు కార్డు 11 నెలలు మాత్రమే అమలు లో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ చింతకాయల చినబాబు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం
-
తుని లో ఘనం గా రాష్ర్టటిడిపి ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి లంక సునీల్ జన్మదిన వేడుకలు.
-
కొయ్యూరులో టిటిడి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు టీటీడీ దేవస్థానం ప్రచారకర్త” డి పద్మరాజు”