చంద్రబాబు దిష్టి బొమ్మ దగ్ధం చేసిన హోసింగ్ లబ్ధిదారులు
బిక్కవోలు అఖండ భూమి వెబ్ న్యూస్ :
రాష్ట్రము లో అత్యంత వైభావం గా ఏర్పాటు చేయబడ్డ జగనన్న కాలనీ లు పైన రాష్ట్ర ముఖ్య మంత్రి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు కు అందచేసిన ఇళ్ల స్థలాలు అందరూ ఏంతో సంతోషంగా నిర్మాణం చేపట్టుకొంటున్న సమయం లో మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు పై అగ్రహం వ్యక్తమ్ చేస్తూ
బిక్కవోలు గ్రామంలో
లేఔట్- 1 పరిధిలో హౌసింగ్ లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సెంటున్నర సైట్లో సమాధులు తప్ప ఎందుకూపనికిరావు అని మాట్లాడిన మాటలకు బడుగు బలహీన వర్గాల హౌసింగ్ లబ్ధిదారులు అందరు పాల్గొని పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనపర్తి Ex మార్కెట్ కమిటీ చైర్మన్ jvv సుబ్బారెడ్డి జడ్పిటిసి రొంగల పద్మావతి అప్పాజీ రాష్ట్ర పంచాయతీ విభాగం సెక్రెటరీ మరియు బిక్కవోలు మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి వైస్ ఎంపీపీ బుద్ధాలకన్నారావు rs పేట సర్పంచ్ యమన దుర్గారావు , గువ్వల సత్తి రెడ్డి,బిక్కవోలు సర్పంచ్ సుమలత,నాయకులు ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు సచివాలయం కన్వీనర్లు, వాలంటీర్లు పార్టీ అభిమానులు మిగిలిన వారందరూ పాల్గొన్నారు….
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం