
డిప్యూటీ సీఎం రాజన్న దొరతో హాస్పటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న నేను సైతం శివప్రసాద్
కొయ్యూరు అఖండ భూమిమే 29 అల్లూరు జిల్లా వెబ్ న్యూస్
సాలూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రేమ ఆసుపత్రులను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర తో కలసి నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కే శివప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా అరకు పార్లమెంటు సభ్యురాలు జి మాధవి భర్త నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు శివప్రసాద్ మాట్లాడుతూ నాణ్యమైన వైద్యం అందించడంతోపాటు పేద ప్రజలకు తోడ్పాటు అందించి వారికి వీలైనంత వైద్య సహాయం అందించాలని ఈ సందర్భంగా ఆయన యాజమాన్యాన్ని కోరారు
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


