శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం.

 

సంధిపూడి గ్రామంలో వైభవంగా జరిగిన శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం.

ఆలమూరు (అఖండ భూమి ) : అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం సంధిపూడి గ్రామంలో శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయం నిర్మించి 32 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మంగళవారం వేద పండితుల మంత్రోచ్ఛారణలతో అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని,తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది.

Akhand Bhoomi News

error: Content is protected !!