సంధిపూడి గ్రామంలో వైభవంగా జరిగిన శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం.
ఆలమూరు (అఖండ భూమి ) : అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం సంధిపూడి గ్రామంలో శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయం నిర్మించి 32 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మంగళవారం వేద పండితుల మంత్రోచ్ఛారణలతో అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని,తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



