బడుగువానిలంక గ్రామంలో శ్రీ కర్లమ్మ అమ్మవారి ముఖ ద్వారా ప్రతిష్టాపన.
ఆలమూరు (అఖండ భూమి):ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామంలో పచ్చని పంట పొలాల్లో వెలసినటువంటి శ్రీ కర్లమ్మ అమ్మవారి ముఖద్వారం నిర్మించడం జరిగింది.ఆ యొక్క ముఖద్వారం మీద అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న చెముడులంక గ్రామ సర్పంచ్,ఆలమూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తమ్మన శ్రీనివాస్ సుబ్బలక్ష్మి దంపతులు.ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ పచ్చని పంట పొలాల్లో కర్లమ్మ అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండి,కోరిన కోర్కెలు తీర్చే ఈ చల్లని తల్లి రైతులను ప్రజలను చల్లగా చూసి దీవించాలని ఆ అమ్మవారిని దర్శించుకుని కోరుకున్నామన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..