అదనపు అంతస్తుపై చర్యలు
విశాఖపట్నం ( అఖండభూమి)
జోన్ – పరిధిలో ని కంచరపాలెం రైతు బజార్ ఎదురుగా వున్న 56 వార్డు లో మల్లసూరి వీధి లో ప్లాన్ లో
అనుమతి తీసుకున్న దానికన్నా అదనపు అంతస్తును యజమాని నిర్మించడం తో బుధవారం టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. ఏ సీపీ రమణ మూర్తి ఆదేశాల మేరకు టీ పి ఓ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో సిబ్బంది ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జి ప్లస్ 2 అనుమతి తీసుకొని మూడో అంతస్తునను నిర్మించడం తో ఈ చర్యలు తీసుకున్నారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


