ఎస్ రాయవరం మండలంలోని గెడ్డపాలెం గ్రామంలో అక్రమంగా మధ్యాన్ని అమ్ముతున్న వ్యక్తిని తన సిబ్బందితో దాడి చేసి అరెస్ట్ చేసినట్లు స్థానిక ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు వివరాల్లోకి వెళ్తే విశ్వసనీయ సమాచారం మేరకు రాత్రి సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో గెడ్డపాలెం గ్రామానికి చెందిన కర్రి గణేష్ అనే వ్యక్తి దగ్గర అక్రమంగా ఉన్న 87 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ సుమారు 13050 రూపాయలు ఉంటుందని నిందుతుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని తెలిపారు
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..