శ్వేతా రెడ్డికి అభినందనలు తెలియజేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

 

శ్వేతా రెడ్డికి అభినందనలు తెలియజేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

కర్నూలు జిల్లా అఖండ భూమి వెబ్ న్యూస్ :

గురువారం కర్నూలు జిల్లా లోని పత్తికొండ నియోజకవర్గంలో వైస్సార్ రైతు భరోసా కార్యక్రమం కు ముఖ్య అతిధిగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు వైస్ జగన్ మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పాణ్యం నియోజకవర్గం అభివృద్ధిపై 41 వార్డ్ కార్పొరేటర్ మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా మహిళా విభాగం జోనల్ ఇంచార్జి శ్వేతా రెడ్డి చర్చించారు శ్వేతా రెడ్డి ఆలోచనలు ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయని రాబోయే రోజుల్లో పాణ్యం నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తానని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తెలిపినట్లు శ్వేతారెడ్డి ఒక ప్రకటన తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!