ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం
గ్రామం పంచాయతీ పరిధిలో గల వీర బ్రహ్మంగారి చెరువు వద్ద మిషన్ లైఫ్ క్యాంపేయిన్ నిర్వహిచారు ఆ గ్రామ సర్పంచ్ కర్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వేస్ట్ క్లీన్ అప్ డ్రెవ్ క్రింద చెరువులో ఉన్నా చెత్తను ప్లాస్టిక్ ను శుభ్రపరిచారు అనంతరం కర్రి సత్యనారాయణ మాట్లాడుతూ చెత్తను ప్లాస్టిక్ ను ఇదేవిధంగా పడేయడంవల్ల పర్యావరణ కాలుష్యం అవుతుంది అన్నారు ఇలా చెత్తను వేయటం వల్ల మనము మన పిల్లలు అనారోగ్య పాలయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరి ఇంటి వద్ద ఉన్న చెత్తను ఇంటివద్దే ఉంచి పంచాయతీ చెత్త బండి వచ్చినప్పుడు దాంట్లో వేయాలి అని గ్రామం ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ పాల్గొన్నారు
You may also like
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం
న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించిన : హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్*
వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!


