కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు విరుపాపురం గ్రామంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలు కావడంతో కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఉరుములు మెరుపులు కూడుకున్న వర్షం రావడంతో సొంత పనుల నిమిత్తం వెళ్లి తిరిగి వస్తున్న తరుణంలో ప్రమాదం సంబంధించినట్టు స్థానికులు తెలిపారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


