పోలీసుల అదుపులో ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల రమేష్ మాదిగ
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పత్తికొండ నియోజకవర్గానికి రైతు భరోసా కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా ఆయనకు దళితుల సమస్యలు తెలపాలని ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టీ ఎం రమేష్ మాదిగ పాస్ మంజూరు చేయాలని ఆర్డీవో ని కోరగా మాస్ మంజూరు చేస్తామని తెలిపి ప్రజా ప్రతినిధి మాటలు విని పాస్ మంజూరు చేయకుండా నిర్లక్ష్యం చేయడం జరిగింది అందులో భాగంగా సిఐ శ్రీరామ్ క్రైమ్ బ్రాంచ్ సీఐ నాగ శేఖర్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టిఎం రమేష్ మాదిగనిము దస్తు అరెస్టు చేసి పత్తికొండ పోలీస్ స్టేషన్ లో ఉంచడమైనది దళితుల సమస్యలు ముఖ్యమంత్రికి తెలపాలని అధికారులను కోరితే అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో ఉంచడం ఎంతవరకు న్యాయం అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. అదేవిధంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నబి రసూల్ ని జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గం ఇంచార్జ్ రాజశేఖర్నిి మాదాసి కురువ సంఘం నాగభూషణ్ గారిని లక్ష్మణ్ ని అరెస్టు చేసి పత్తికొండ పోలీస్ స్టేషన్లో ఉంచడమైనది.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు


