కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అఖండ భూమి వెబ్ న్యూస్ :
వెల్దుర్తి మండలం మాజీ జెడ్పిటిసి దేశాయి సమీర్ కుమార్ రెడ్డినీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం గృహసారుదుల మండల అధ్యక్షులు దేశాయ్ సమీర్ కుమార్ రెడ్డి ని అభినందించారు. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి రాష్ట్ర ముఖ్యమంత్రి కి పరిచయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం నందు తిరుగులేని మెజారిటీ తీసుకురావాలని సూచనలు ఇచ్చారు. రానున్న ఎన్నికలలో తప్పకుండా తిరుగులేని మెజారిటీ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తా అని సందర్భంగా ముఖ్యమంత్రితో తెలిపారు.
You may also like
ఈనెల 18న అమరావతికి బిల్ గేట్స్.. చంద్రబాబుతో కీలక భేటీ …!
కామారెడ్డిలో కాంగ్రెస్కు భారీ మద్దతు…
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…



