పోలీసుల తనిఖీలు 24 కేజీల గంజాయి పట్టివేత…

 

జి మాడుగుల మండలంలో పోలీసుల తనిఖీలు 24 కేజీల గంజాయి పట్టివేత ముగ్గురి అరెస్ట్ ఇన్నోవా కారు స్వాధీనం 28 వేల నగదు స్వాధీనం

అల్లూరి జిల్లా :గూడెం కొత్త వీధి/ జీ మాడుగుల (అఖండ భూమి) అల్లూరి సీతారామరాజు జిల్లా జిమాడుగుల మండలం మత్స్య పురం జంక్షన్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేయుచున్న సమయంలో ముగ్గురు వ్యక్తులతో వస్తున్న ఇన్నోవా కారులో 24 కేజీల గంజాయితో ముగ్గురు వ్యక్తులతో పట్టు పడ్డారు అందులో ఒక వ్యక్తి కేరళకు చెందినవాడు రెండో వ్యక్తి కర్ణాటక బెంగళూరుకు చెందిన వ్యక్తి మరో వ్యక్తి సలమరంగి గ్రామము జిమాడుగుల మండలం చెందినవారు వారి దగ్గర నుండి ఒక కారు 28000 రూపాయలు మూడు మొబైల్ స్వాధీనం చేసుకుని ఈరోజు రిమాండ్ పంపడం జరిగినది

Akhand Bhoomi News

error: Content is protected !!