10 కేజీల గంజాయి స్వాధీనం … ముగ్గురు నిందితులు అరెస్ట్
రాజవొమ్మంగి, అఖండ భూమి వెబ్ న్యూస్ : –
రాజవొమ్మంగి మండలంలోని జడ్డంగి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా 10 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని 3 గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జడ్డంగి ఎస్ఐ షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం విశాఖ ఏజెన్సీలో 10 కిలోల గంజాయి కొనుగోలు చేసిమోటార్ బైక్పై రాజమండ్రి తరలిస్తుండగా వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారని తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ సమక్షంలో నిందితులను అరెస్ట్ చేసి గంజాయి, బైకు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు.
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం