పూర్వపు విద్యార్థుల కలయిక…..
కోటనందూరు అఖండ భూమి వెబ్ న్యూస్ : –
స్థానిక మండలంలో స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో1993–94 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. మూడు దశాబ్దాల తర్వాత ఒకే చోట కలుసుకొని ఒకరికి ఒకరు ఆప్యాయంగా పలకరించుకొని సందడి చేశారు. వివిధ రంగాల్లో స్థిరపడిన విద్యార్థులంతా వ్యక్తిగత జీవితాలతో పాటు అలనాటి జ్ఞాపకాలను చెప్పుకుంటూ రోజంతా ఆనందంగా గడిపారు. కష్టసుఖాలు మాట్లాడుకుంటూ భోజనాలు చేశారు. అనంతరం ఆనాడు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను ఘనంగా సత్కరించారు.
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం