జాతీయ ఉపాధి హామీ పథకం పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి సీపీఐ
వెల్దుర్తి మండలంలోని వ్యవసాయ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది అగ్రికల్చర్ ఆఫీసర్ అక్బర్ భాష సార్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా సీపీఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టి కృష్ణ
రైతు సంఘం మండల నాయకులు మాధవకృష్ణ మాట్లాడుతూ
రైతులకు వ్యవసాయ పెట్టుబడికి ఎకరాకు 15 వేల రూపాయలు ఒకేసారి ఇవ్వాలని, గరిష్టంగా 5 ఎకరాలకు ఇవ్వాలని,**
● 90 శాతం సబ్సిడీ పై అన్ని రకాల విత్తనాలు ఇవ్వాలని,
● కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా మండలంలోని నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాత రుణాలను కాకుండా కొత్త రుణాలు ఇవ్వాలని వారూ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో
సిపిఐ నాయకులు డీ.రాజు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వెంకటేశ్వర్లు రైతులు తదితరులు పాల్గొన్నారు
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్…
బి సిల ఆణిముత్యం రత్నప్ప కుంభార్ సేవలు యువతకు స్ఫూర్తి
మా విద్యార్థులు ఎక్కువ మంది హిందీ నేర్చుకోవాలని మేం కోరుకుంటున్నాం: రష్యా మంత్రి…
దోమకొండ ఊరడమ్మ వీధిలో శానిటేషన్ కార్యక్రమం