జాతీయ ఉపాధి హామీ పథకం పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి సీపీఐ

వెల్దుర్తి మండలంలోని వ్యవసాయ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది అగ్రికల్చర్ ఆఫీసర్ అక్బర్ భాష సార్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా సీపీఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టి కృష్ణ
రైతు సంఘం మండల నాయకులు మాధవకృష్ణ మాట్లాడుతూ
రైతులకు వ్యవసాయ పెట్టుబడికి ఎకరాకు 15 వేల రూపాయలు ఒకేసారి ఇవ్వాలని, గరిష్టంగా 5 ఎకరాలకు ఇవ్వాలని,**
● 90 శాతం సబ్సిడీ పై అన్ని రకాల విత్తనాలు ఇవ్వాలని,
● కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా మండలంలోని నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాత రుణాలను కాకుండా కొత్త రుణాలు ఇవ్వాలని వారూ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో
సిపిఐ నాయకులు డీ.రాజు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వెంకటేశ్వర్లు రైతులు తదితరులు పాల్గొన్నారు
You may also like
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం
న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించిన : హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్*
వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!


