జాతీయ ఉపాధి హామీ పథకం పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి సీపీఐ

వెల్దుర్తి మండలంలోని వ్యవసాయ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది అగ్రికల్చర్ ఆఫీసర్ అక్బర్ భాష సార్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా సీపీఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టి కృష్ణ
రైతు సంఘం మండల నాయకులు మాధవకృష్ణ మాట్లాడుతూ
రైతులకు వ్యవసాయ పెట్టుబడికి ఎకరాకు 15 వేల రూపాయలు ఒకేసారి ఇవ్వాలని, గరిష్టంగా 5 ఎకరాలకు ఇవ్వాలని,**
● 90 శాతం సబ్సిడీ పై అన్ని రకాల విత్తనాలు ఇవ్వాలని,
● కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా మండలంలోని నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాత రుణాలను కాకుండా కొత్త రుణాలు ఇవ్వాలని వారూ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో
సిపిఐ నాయకులు డీ.రాజు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వెంకటేశ్వర్లు రైతులు తదితరులు పాల్గొన్నారు
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి


