తాడూరు వైసిపి సీనియర్ నాయకుడు మృతి…
Dhone twon: అఖండ భూమి వెబ్ న్యూస్ : డోన్ మండలం తాడూరు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు లచ్చప్ప (75) లు మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయన ఆరోగ్య పరిస్థితి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి తెలుసుకున్నట్లు సమాచారం. లచ్చప్ప అమృత పట్ల పార్టీకి తీరని లోటని పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుపుతున్నారు. ఆయన తుది శ్వాస స్వగృహం నందు విడిచినట్లు విశ్వనీయత సమాచారం.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..