యువతకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేసిన నేను సైతం శివప్రసాద్
కొయ్యూరు అఖండ భూమి వెబ్ న్యూస్ :
గిరిజన ప్రాంతంలో ఉన్న యువత క్రీడల్లో రాణిస్తూ వారి యొక్క గ్రామాలకు మంచి పేరు తీసుకురావాలని నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కుసిరెడ్డి శివప్రసాద్ అన్నారు సోమవారం మండలంలో కొమ్మిక పంచాయతీ కొప్పుకొండ గ్రామములో యువకులను ప్రోత్సహిస్తూ వాలీబాల్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో వందల వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా నేను సైతం ఫౌండర్ కుసిరెడ్డి శివప్రసాద్ క్రీడల్లో రాణించే యువతకు నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు అండగా ఉంటుందని ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు అలాగే యువత క్రీడల్లో రాణిస్తూ వారి పూర్తి పెరిగిన గ్రామాలకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..